ఆనందబాల బాలల సచిత్ర మాస పత్రిక తేది 19-07-2015 నాడు విజయనగరం జిల్లా పరిషత్ హాల్ లో మనోహరంగా ఆవిష్కరింపబడింది. తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనందబాల సంపాదకులు, సినీ గేయరచయిత శ్రీ తుంబలి శివాజీ, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతిరాణి గారు, తెలుగు రక్షణ వేదిక రాష్త్ర కార్యదర్శి శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు, గజపతినగరం ఎమ్మెల్యే Dr. K. A. నాయుడు, పార్వతీపురం మాజీ ఎంపీ Dr. DVG శంకరరావు గారు, మంచిపల్లి శ్రీరాములు గారు ఇంకా వందలాది సాహిత్యవేత్తలు పాల్గొన్నారు.
Tuesday 21 July 2015
ఆనందబాల ఆవిష్కరణ
ఆనందబాల బాలల సచిత్ర మాస పత్రిక తేది 19-07-2015 నాడు విజయనగరం జిల్లా పరిషత్ హాల్ లో మనోహరంగా ఆవిష్కరింపబడింది. తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనందబాల సంపాదకులు, సినీ గేయరచయిత శ్రీ తుంబలి శివాజీ, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతిరాణి గారు, తెలుగు రక్షణ వేదిక రాష్త్ర కార్యదర్శి శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు, గజపతినగరం ఎమ్మెల్యే Dr. K. A. నాయుడు, పార్వతీపురం మాజీ ఎంపీ Dr. DVG శంకరరావు గారు, మంచిపల్లి శ్రీరాములు గారు ఇంకా వందలాది సాహిత్యవేత్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment